టిడిపికి వెన్నుపోటు పొడిచింది ప్రసన్న: ప్రశాంతి రెడ్డి

84చూసినవారు
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న చేసిన అవినీతిని ప్రశ్నించినందుకు తనపై ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నారని కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్డి అన్నారు. శనివారం రాత్రి బుచ్చిరెడ్డిపాలెంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, మట్టిని దోచేసి హైదరాబాదులో దాచి పెట్టుకున్నారని విమర్శించారు. నాలుగు సార్లు టిడిపిలో గెలిచి మంత్రి పదవి అనుభవించి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్