లాడ్జిలో వ్యక్తి మృతి

56చూసినవారు
లాడ్జిలో వ్యక్తి మృతి
నెల్లూరులో ని ఓలాడ్జీ గదిలో వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన వెంకట సూర్యనారాయణ (48),అవివాహితుడు, తన స్వస్థలం నెల్లూరుకు వెళ్ళి ఆర్ టీసి బస్టాండ్ సమీపంలోని హోటల్లో గది అద్దెకు తీసుకున్నాడు.మంగళవారం నుంచి కనిపించకపోవడంతో,బుధవారం లాడ్జి సిబ్బంది తలుపులు తెరిచి చూడగా,అతడు మంచంపై మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్