భవనం నుంచి పడిపోయి ఉంది: వసుంధర

1882చూసినవారు
నెల్లూరు నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డాక్టర్ జ్యోతి మిద్దె పై నుంచి దూకి చనిపోయిన ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. దీనిపై మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వసుంధర మీడియాతో మంగళవారం మాట్లాడుతూ డాక్టర్లకు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనికి హాజరైన జ్యోతి మిద్దెపై నుంచి తాము చూసేసరికే పడిపోయి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్