మాగుంట పార్వతమ్మ మృతి పట్ల మంత్రి కాకాని సంతాపం

63చూసినవారు
మాగుంట పార్వతమ్మ మృతి పట్ల మంత్రి కాకాని సంతాపం
మాజీ పార్లమెంటు సభ్యురాలు, దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి సత్యమని మాగుంట పార్వతమ్మ బుధవారం మృతి చెందడంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తన సంతాపాన్ని తెలియజేశారు. మాగుంట సుబ్బరామిరెడ్డి, మాగుంట పార్వతమ్మ ప్రజల కోసం నిరంతరం పనిచేశారని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్