నాయుడుపేటలో రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి

18899చూసినవారు
నాయుడుపేటలో రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి
నాయుడుపేట మండలం, తుమ్మూరు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాయుడుపేట నుండి గూడూరు వైపు వెళ్తున్న టాటా మేజిక్ ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ హస్పిటల్ కు తీసుకురాగా చికిత్స జరుగుతుండగా ఆ వ్యక్తి మరణించాడు. మృతుడు ఓజిలి మండలం, సగుటూరుకు చెందిన వ్యక్తి నిడిగింటి. అంకయ్యగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్