Apr 28, 2024, 09:04 IST/పరిగి
పరిగి
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా నాయకులు
Apr 28, 2024, 09:04 IST
వికారాబాద్ జిల్లా పుడూరు మండల పరిధిలోని చింతల్ పల్లి గ్రామంలో ఆదివారం బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు వెంకట్, చంద్రశేఖర్ గౌడ్, శ్రీశైలం, నరేష్, తదితరులు పాల్గొన్నారు.