రేపే ఐపీఎల్ తొలి మ్యాచ్.. కోల్‌కతాలో వర్షం (వీడియో)

53చూసినవారు
ఐపీఎల్‌ 2025 సీజన్‌లో కేకేఆర్‌, ఆర్సీబీ మధ్య శనివారం జరగాల్సిన మ్యాచ్‌ వర్షం​ కారణంగా రద్దయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఎందుకంటే శుక్రవారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డన్స్‌ మైదానంలో వర్షం కురిసింది. రేపు మ్యాచ్‌ జరిగే సమయానికి వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయని వాతావరణ నివేదికలు ఇదివరకే స్పష్టం చేశాయి. ఈ క్రమంలో రేపటి IPL ఓపెనింగ్ సెర్మనీ దాదాపుగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్