15న వరికుంటపాడులో ఆత్మీయ సమావేశం

580చూసినవారు
వరికుంటపాడు మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ పక్కన ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు ఆత్మీయ సమావేశం జరుగుతుందని మండల టిడిపి కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్