వరికుంటపాడు మండలం తొటలచెరువుపల్లె గ్రామంలో వెలసియున్న శ్రీ నంద్యాల ఏల్లమ్మతల్లి కి అషాడమాసం పౌర్ణమి ని పురష్కరించుకొని 13వ తేది బుధవారం నాడు ఉదయం అమ్మవారికి శాకాంబరీ దేవిగా వివిధ రకాల పండ్లు, కూరగాయ లతొ అలంకరించి భక్తులకు దర్శన బాగ్యం ఇవ్వనున్నట్లు అలయ అర్చకులు లొకా వెంకట ప్రసాద్ శర్మ తెలియజేసారు.