వరికుంటపాడు మండలం తొటలచెరువుపల్లె గ్రామంలో వెలసియున్న శ్రీ ఏల్లమ్మతల్లి వారికి తొలిఏకాదశీ పండుగ పర్వదినాన్ని పురష్కరించుకొని అమ్మవారికి విశేష, అబిషేకములు, కుంకుమార్చన లు, అలయ అర్చకులు లొకా ప్రసాద్ శర్మ అద్వర్యం లొ జరిగినవి భక్తులు అదికసంఖ్యలొ పాల్గొన్ని అమ్మవారి ని దర్శించుకున్నారు.