ఏల్లమ్మతల్లి కి విశేష పూజలు

458చూసినవారు
తొటలచెరువుపల్లె గ్రామంలో వెలసియున్న శ్రీనంద్యాల ఏల్లమ్మతల్లి కి అషాడమాస పౌర్ణమి ని పురష్కరించుకొని అమ్మవారికి వివిధ కూరగాయలు, పండ్లు ,పుష్పాలతో శాకాంబరీ దేవిగా అలంకరించి మహిళ భక్తులచె విశేష సామూహిక కుంకుమార్చనలు అలయ అర్చకులు లొకా వెంకట ప్రసాద్ శర్మగారు నిర్వహించారు భక్తులు అదిక సంఖ్యలొ పాల్గొన్ని అమ్మవారిణి దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్