వరికుంటపాడు మండలం తొటలచెరువుపల్లె గ్రామంలో ని శ్రీశ్రీశ్రీ ఏల్లమ్మతల్లి దేవస్థానం లో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట జరిగి 41 రొజులు పూర్తి అయినా సందర్భంగా అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారికి విశేష పూజలు, అబిషేకములు, శాంతి హొమములు, కుంకుమార్చనలు , పొంగళ్ళు, నిర్వహిస్తున్నట్లు , అలయ అర్చకులు లొకా ప్రసాద్ శర్మ ఒక ప్రకటన లొ తెలియజెసారు. భక్తులందరూ పాల్గొని అమ్మవారి క్రృపకటాక్షములు పొందాలని కొరుచున్నారు.