ఏల్లమ్మతల్లి దేవలయ మండల పూజ మహొత్సవములు

661చూసినవారు
ఏల్లమ్మతల్లి దేవలయ మండల పూజ మహొత్సవములు
వరికుంటపాడు మండలం తొటలచెరువుపల్లె గ్రామంలో ని శ్రీశ్రీశ్రీ ఏల్లమ్మతల్లి దేవస్థానం లో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట జరిగి 41 రొజులు పూర్తి అయినా సందర్భంగా అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారికి విశేష పూజలు, అబిషేకములు, శాంతి హొమములు, కుంకుమార్చనలు , పొంగళ్ళు, నిర్వహిస్తున్నట్లు , అలయ అర్చకులు లొకా ప్రసాద్ శర్మ ఒక ప్రకటన లొ తెలియజెసారు. భక్తులందరూ పాల్గొని అమ్మవారి క్రృపకటాక్షములు పొందాలని కొరుచున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్