సిట్ అవసరం లేదు.. బిట్ అవసరం లేదు: జగన్ (వీడియో)

58చూసినవారు
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక సిట్ బృందం ఏర్పాటుకు ఆదేశించింది. దీనిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘తిరుమల లడ్డూపై కావాలనే రాజకీయం చేస్తున్నారు. అసలు ఏం జరగని దానికి విచారణ అవసరం లేదు. సిట్ అవసరం లేదు. బిట్ అవసరం లేదు. ఏం జరగని దానికి జరిగిందని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’ అని జగన్ అన్నారు.

సంబంధిత పోస్ట్