నెలాఖరులోగా నామినేటెడ్‌ పోస్టుల భర్తీ.!

51చూసినవారు
నెలాఖరులోగా నామినేటెడ్‌ పోస్టుల భర్తీ.!
AP: రాష్ట్రంలో రేపటి నుంచి నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తైనట్లు సమాచారం. తొలి విడతగా 20 కార్పొరేషన్ల‌ ఛైర్మన్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మిగతా పోస్టులను దసరాలోగా భర్తీ చేయాల‌ని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం చంద్ర‌బాబు మాత్రం ఈ నెలాఖ‌రులోగా నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్