అమెరికా నుంచి ఓటేసేందుకు వచ్చిన ఎన్ఆర్ఐ

53చూసినవారు
అమెరికా నుంచి ఓటేసేందుకు వచ్చిన ఎన్ఆర్ఐ
ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఎన్ఆర్ఐలు విదేశాల నుంచి వస్తున్నారు. పిఠాపురంకు చెందిన ఎన్‌ఆర్ఐ బీ.ప్రసన్న కుమార్ అమెరికాలోని టెక్సాస్ నగరం నుంచి ఓటు వేసేందుకు ఏపీకి వచ్చారు. అమెరికా నుంచి ఏపీకి రావడానికి రూ.1.6 లక్షలు ఖర్చు అయినట్లు ఎన్ఆర్ఐ ప్రసన్న కుమార్ తెలిపారు. పిఠాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్