వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ

80చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్ ఇందిరమ్మ కాలనీలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు ఎన్ఆర్ఐ గరిమెళ్ళ పూర్ణ అజేష్ పంపిణీ చేశారు. శుక్రవారం గరిమెళ్ళ వెంకటేశ్వరరావు కుమారుడు ఎన్ ఆర్ ఐ గరిమెళ్ళ పూర్ణ అజేష్ ఆర్థిక సాయంతో వరద బాధితులకు సుమారు 350 కుటుంబాలకు నిత్యవసర సరుకులు బియ్యం, కందిపప్పు, చింతపండు, ఉప్పు, కారం, పసుపు తదితర నిత్యావసర సరుకులను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్