ఇబ్రహీంపట్నంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు

54చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ముత్తవరపు కళ్యాణ మండపం నందు గురువారం స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మెడికల్ క్యాంపును ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం సారథ్యంలో గురజాల లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించే క్యాంపులో అన్ని రోగాల ను పరీక్షించి ఉచిత మందులు పంపిణీ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్