రెండు రోజులుగా గాలిస్తున్న ఎన్డిఆర్ఎఫ్

55చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు(మ), ముష్టికుంట్ల గ్రామంలోని వాగులో అరిసేపల్లి వేణు(42)అనే గేదెల కాపరి గల్లంతయ్యాడు. రెండు రోజులుగా గల్లంతయిన వేణు కోసం వాగులో ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. గురువారం ఉదయం నుండి గాలింపు చర్యలు చేపట్టారు. వాగులోకి గేదలు వెళ్లాయని వాటిని ఒడ్డుకు చేర్చేందుకు నీటిలోనికి దిగాడు. కొంచెం దూరం వెళ్లేసరికి లోతు ఎక్కువగా ఉండటంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్