పెండింగ్ బకాయిలపై అధికారులు ఆరా

67చూసినవారు
పెండింగ్ బకాయిలపై అధికారులు ఆరా
ఏపీలోని వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లులు, వివిధ పథకాల లబ్దిదారులకు గత ప్రభుత్వం చెల్లించని బకాయిల లెక్కలను అధికారులు ఆరా తీస్తున్నారు. పెండింగ్ బిల్లులు, స్కీమ్‌లకు సంబంధించిన బకాయిల లెక్కలే ఒక లక్ష కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా వేశారు. 2014-19 మధ్య కాలంలో 30 వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని నాడు టీడీపీపై జగన్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏకంగా రూ. లక్ష కోట్లు పెండింగులో పెట్టడంపై ప్రభుత్వ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత పోస్ట్