కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం

61చూసినవారు
కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు చేసిన 5 సంతకాలపై ఒక్కొక్కటిగా చర్చలు జరుగుతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, పెన్షన్ల పెంపు, వివిధ శాఖల వాస్తవ పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం మెగా డీఎస్సీకి ఆమోదం తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్