దివి సీమలో కొనసాగుతున్న వరద

59చూసినవారు
దివి సీమలో కొనసాగుతున్న వరద
విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ దివి సీమలో వరద కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి పులిగడ్డకు వరద రావడానికి 9 గంటల సమయం పడుతోంది. దివిసీమకు తీవ్రం నష్టం ఏర్పడిందని, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందజేయాలని రైతులకు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్