అర్ధరాత్రి వరకు కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు

60చూసినవారు
అర్ధరాత్రి వరకు కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు
విజయవాడ ముంపు ప్రాంతాల్లో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి 2 గంటల వరకు సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉన్నారు. సహాయక చర్యలు, వరద నిర్వహణపై పర్యవేక్షించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్