అచ్చంపేట మండలం పులిచింతల ప్రాజెక్టు ఔట్ ప్లో 2. 86 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రం ప్రస్తుతం 65 గేట్లు ఎత్తి 3. 05 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకా వరద ప్రవాహం పెరిగితే ఇంకా గేట్లు వెత్తే అవకాశం ఉన్నాయని తెలిపారు.