ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి: డిఎంఓ టి. జగన్మోహనరావు

76చూసినవారు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి: డిఎంఓ టి. జగన్మోహనరావు
హెల్త్ వెల్నెస్ కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని డిఎంఓ డాక్టర్ టి. జగన్మోహన రావు సూచించారు. గంగాపురం, చినబొండపల్లి హెల్త్ వెల్నెస్ కేంద్రాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ఏ మేరకు వైద్య సేవకు అందస్తున్నారో వివరాలు రికార్డులో పరిశీలించారు. జ్వర లక్షణాలతో ఉన్న వారికి జాప్యం లేకుండా వెంటనే నిర్దారణ పరీక్షలు జరపాలన్నారు.

సంబంధిత పోస్ట్