మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

82చూసినవారు
మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
ఎస్.కోట మండల అధికారులతో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you