శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ ను సందర్శించిన ఎస్పీ

65చూసినవారు
శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ ను సందర్శించిన ఎస్పీ
కొత్తవలస మండలం మంగళ పాలెం లో గల శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ ను ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం సందర్శించారు. ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. అనంతరం ట్రస్ట్ లో నిర్మిస్తున్న విజయశ్రీ క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించారు. ట్రస్ట్ చైర్మన్ జగదీష్ బాబు సేవలు ఆదర్శనీయమని అన్నారు.

సంబంధిత పోస్ట్