జగన్ చేసిన పాపాన్ని పవన్ కడిగేస్తున్నాడు: నాగబాబు

84చూసినవారు
జగన్ చేసిన పాపాన్ని పవన్ కడిగేస్తున్నాడు: నాగబాబు
తిరుమల లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేప్టటిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన సోదరుడు, జనసేన నేత నాగబాబు ట్వీట్ చేశారు. 'జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాన్ని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తం చేసి కడిగేస్తున్నారు' అని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్