పిఠాపురం ప్రజలకు పవన్ కల్యాణ్ గుడ్‌న్యూస్

80చూసినవారు
పిఠాపురం ప్రజలకు పవన్ కల్యాణ్ గుడ్‌న్యూస్
పిఠాపురం ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్‌న్యూస్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారి పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురంలో పవన్‌ అడుగుపెట్టడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. పిఠాపురంలో స్థలం కోసం చూస్తున్నానని.. ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పారు

సంబంధిత పోస్ట్