అటవీభూముల ఆక్రమణలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

82చూసినవారు
అటవీభూముల ఆక్రమణలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
గ్రీన్‌కో పవర్ ప్రాజెక్టు అటవీ భూముల ఆక్రమణ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అటవీ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రీన్‌కో పవర్ ప్రాజెక్టు ఆక్రమణపై రేపు మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. పొల్యూషన్ ఆడిట్ నివేదికపైనా అధికారులతో చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్