ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో పవన్ పర్యటన రద్దు అయ్యింది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అవరోధాలు సృష్టించారని జనసేన పార్టీ ప్రకటించింది.