ప్రజలకు సోనియా గాంధీ ఎమోషనల్ లేఖ

567చూసినవారు
ప్రజలకు సోనియా గాంధీ ఎమోషనల్ లేఖ
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ యూపీలోని రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గ ఓటర్లకు బహిరంగ లేఖ రాశారు. ‘బరువెక్కిన మనస్సుతో ఈ లేఖ రాస్తున్నాను. గతంలో మాదిరిగానే భవిష్యత్తులోనూ మీరు నా కుటుంబానికి, నాకు అండగా ఉంటారని అనుకుంటున్నా. ఆరోగ్యం, వయస్సును దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు’ అని పేర్కొన్నారు. ఈసారి సోనియా స్థానంలో ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్