రేపు తిరుమలకు పవన్ కళ్యాణ్

66చూసినవారు
రేపు తిరుమలకు పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్టోబర్ 1న తిరుమలకు రానున్నారు. 1న సాయంత్రం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి 4 గంటలకు అలిపిరి పాదాల మండపం చేరుకుని పూజలు చేస్తారు. అనంతరం నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. అక్టోబర్ 3న మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో జరిగే వారాహి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

సంబంధిత పోస్ట్