జనసేన ఎమ్మెల్యేలకు అధినేత పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశార
ు. ఐదేళ్ల కాలా
న్ని పూర్
తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పార
ు. పాతతరం రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. అప్పటిలా
కూర్చొని పవర్ ఎంజాయ్ చేద్దామనుకుంటే కుదరదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మనకు ఎంత మద్దతిచ్చారో వారికి కోపం వస్తే అంతే బలంగా నిలదీయగలర
ు. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయొద్దని పేర్కొన్నారు.