భారీ వర్షాలు.. ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు

74చూసినవారు
భారీ వర్షాలు.. ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యలో ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దీంతో పాటు 140 రైళ్లు దారి మళ్లించగా.. మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది. రద్దయిన వాటిలో సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా ఉన్నాయి. పలు పాసింజర్‌ రైళ్లను కూడా రద్దు చేసినట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్