ప్యాలెస్ పాలనను ప్రజలు తిప్పికొట్టారు: సీఎం చంద్రబాబు

82చూసినవారు
ఢిల్లీలో షీష్ మహల్, ఏపీలోని రుషికొండ ప్యాలెస్‌లు నిర్మించడంపై సీఎం చంద్రబాబు కీలక ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న సీఎంలు ప్యాలెస్‌లు కట్టుకోవడాన్ని ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఇలాంటి విచ్చలవిడితనాన్ని ప్రజలు ఆమోదించరు అని చెప్పడానికి, మొన్న ఆంధ్రప్రదేశ్, ఈ రోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణ అని తెలిపారు. రెండు చోట్లా వాళ్ళు కట్టుకున్న ప్యాలెస్‌లోకి ప్రజలు వెళ్ళనివ్వకుండా తీర్పు ఇచ్చారని సీఎం స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్