ఏపీలో ఇద్దరు నేపాల్ యువకుల మృతి

82చూసినవారు
ఏపీలో ఇద్దరు నేపాల్ యువకుల మృతి
కడప జిల్లా వల్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఆదినిమ్మాయపల్లి ఆనకట్టలో ఈతకు కొడదామని దిగి నేపాల్‌కు ఇద్దరు యువకులు బిరి (22), బీరేంద్ర (30) మృతి చెందారు. ఇద్దరు యువకులు ఓ హోటల్లో పనిచేస్తూ జీవనం గడిపేవారు. శనివారం సరదాగా ఆనకట్టలో దిగి మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్