ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: CM చంద్రబాబు

78చూసినవారు
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: CM చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సి ఉందని సూచించారు. పార్టీని నమ్ముకున్న కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయామని, వారికి న్యాయం చేస్తామని అన్నారు. ఎన్డీఏ పక్షాలను కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్