సెల్ ఫోన్ వెలుగులో ఓట్లు వేసిన ప్రజలు

58చూసినవారు
విజయనగరం జిల్లా ఎస్. కోట నియోజకవర్గంలో ఓటర్లు సోమవారం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. సెల్ ఫోన్ టార్చ్ వెలుగులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తవలస మండలం కంటకాపల్లిలో సోమవారం రాత్రి వర్షం కారణంగా కరెంట్ కట్ అవడంతో ఫోన్ వెలుగులో ఓటు వేశారు. కొంత సమయానికి అధికారులు జనరేటర్ సదుపాయం కల్పించారు.

సంబంధిత పోస్ట్