ఓటేయని ఎమ్మెల్యే అభ్యర్థి

47665చూసినవారు
ఓటేయని ఎమ్మెల్యే అభ్యర్థి
నెల్లూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ప్రకాశం జిల్లా కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ ను నెల్లూరు జిల్లా కందుకూరు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సోమవారం పోలింగ్ సరళిని పరిశీలించడానికి కందుకూరులో విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో ఆయన కనిగిరికి వెళ్లి ఓటు వేయలేకపోయారు. బుర్రా తీరుపై పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్