జగన్‌! నీకు ఈ ప్యాలెస్‌ల పిచ్చి ఏంటి?: లోకేశ్‌

70చూసినవారు
జగన్‌! నీకు ఈ ప్యాలెస్‌ల పిచ్చి ఏంటి?: లోకేశ్‌
మంత్రి నారా లోకేశ్ జగన్‌పై సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా సంచలన ట్వీట్ చేశారు. 'జగన్‌.. ఈ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! జనం నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్‌లు నిర్మిస్తున్నావు. వైకాపా కార్యాలయాల కోసం రూ.1000 లీజుతో 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా భూకేటాయింపులు చేశారు. 42 ఎకరాల్లో.. 4,200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. ఏంటీ ప్యాలెస్‌ల పిచ్చి?' అని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్