మళ్లీ పెరిగిన పసిడి ధర

71చూసినవారు
మళ్లీ పెరిగిన పసిడి ధర
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.73,470 వద్ద కొనసాగుతోంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.67,310గా పలుకుతోంది. కేజీ వెండి రూ.100 పెరగడంతో ప్రస్తుత ధర రూ.98,100గా నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్