మెడికల్ షాపుల తనిఖీకి బందోబస్తు ఏర్పాటు చేశామన్న డి. ఎస్. పి

85చూసినవారు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఆదివారం స్థానిక మెడికల్ షాపులను తనిఖీ చేసేందుకు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ల విజ్ఞప్తి మేరకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా డీఎస్పీ బాలసుందర్రావు తెలిపారు. మత్తు కలిగించే టాబ్లెట్లను డాక్టర్ రిసిప్ట్ లేకుండా మెడికల్ షాపులో అమ్ముతున్నాయన్న సమాచారంతో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపట్టారని వారి విజ్ఞప్తి మేరకు పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్