సింగరాయకొండ: రోడ్డు విస్తరణ అంశాన్ని పరిశీలించిన మంత్రి

54చూసినవారు
సింగరాయకొండ ట్రంక్ రోడ్డు పరిసర ప్రాంతాలలో ఉన్న కూరగాయల మార్కెట్ నిర్వాహకులతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. సోమవారం స్థానికంగా పర్యటించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రోడ్డు విస్తరణ అంశంపై అధికారులతో చర్చించారు. తర్వాత కూరగాయల మార్కెట్ నిర్వాహకులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. వేరే ప్రాంతాలలో మార్కెట్ ఏర్పాటు చేసేందుకు మంత్రి ప్రయత్నిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్