ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే తనయుడు

2951చూసినవారు
సంతమాగులూరు మండలం పత్తేపురం గ్రామంలో సోమవారం రాత్రి అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను ఆయన ప్రజలకు అందించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే తన తండ్రి ఎమ్మెల్యే రవికుమార్ ను గెలిపించాలని కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్