ఉద్యోగుల తొలగింపుపై స్పందించిన దీదీ

81చూసినవారు
ఉద్యోగుల తొలగింపుపై స్పందించిన దీదీ
23,123 మంది టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను తొలగిస్తూ కోల్‌కతా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇది హైకోర్టు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు అని అభిప్రాయపడ్డారు. దీనిపై మమతా బెనర్జీ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొత్తం 23,123 మందిని జాబ్స్ నుంచి హైకోర్టు తొలగించడం అసంబద్ధమని తెలిపింది. కాగా 2016 సంవత్సరంలో ఈ రిక్రూట్‌మెంట్ జరిగింది.

సంబంధిత పోస్ట్