గంట వ్యవధిలో ఆరుగురికి జన్మనిచ్చిన మహిళ

70చూసినవారు
గంట వ్యవధిలో ఆరుగురికి జన్మనిచ్చిన మహిళ
పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ గంట వ్యవధిలోనే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. జీనత్ వాహిద్ అనే 27 ఏళ్ల మహిళ 6 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో నలుగురు మగ, ఇద్దరు ఆడ బిడ్డలు ఉన్నారు. ఏప్రిల్ 19న మహ్మద్ వాహిద్ భార్య జీనత్ వాహిద్ గంట వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరుగా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. రావల్పిండిలోని ఓ ఆసుపత్రిలో ఈ ప్రత్యేక ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్