17వ వార్డులో ఎన్నికల ప్రచారం

1917చూసినవారు
17వ వార్డులో ఎన్నికల ప్రచారం
గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని 17వ వార్డులో మంగళవారం వైసిపి నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలు నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సీఎం జగన్ కే ఓటు వేయాలని ఆయన అందించిన సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే ఆయనకే ఓటు వేయాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్