గిద్దలూరు: బోనేని వెంకటేశ్వర్లకు సన్మానం

82చూసినవారు
గిద్దలూరు: బోనేని వెంకటేశ్వర్లకు సన్మానం
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని యాదవ్ ఉద్యోగుల అసోసియేషన్ భవనంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొర్రి. పిచ్చయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇటీవల సామాజిక సేవా రంగంలో గౌరవ డాక్టరేట్ పొందిన అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లను శాలువాతో, పూలమాలతో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా మొర్రి. పిచ్చయ్యా మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేసి మంచి సేవా సంస్థగా పేరుపొందిదన్నారు.

సంబంధిత పోస్ట్