ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు

77చూసినవారు
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు
మార్కాపురంలో ప్రతి ఒక్కరూ వాహన నిబంధనలో పాటించాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం సిఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలు, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మార్కాపురం పట్టణ ఎస్సై సైదుబాబు, రూరల్ ఎస్సై అంకమ్మరావు, ట్రైనీ ఎస్సై పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్