గంగమ్మ ఒడికి చేరిన గణనాధులు

54చూసినవారు
గంగమ్మ ఒడికి చేరిన గణనాధులు
తర్లుపాడు మండల కేంద్రం తర్లుపాడు గ్రామంలో గణేష్ నవరాత్రుల్లో భాగంగా.. కోట యూత్,ముదిరాజ్ యూత్, నాయుడిపల్లి యూత్, సాయి బాబా మందిరం వారు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలు నవరాత్రులు పూజలు అందుకున్నాయి‌. నిమజ్జనంకు వెళ్ళొస్తా అంటూ గంగమ్మ ఒడికి చేరాయి. కోట యూత్ గణేష్ వద్దకు మార్కాపురం ఎమ్మెల్యే కుమారుడు కందుల విగ్నేష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్